యూఏఈలోనే ఎసెన్షియల్ మెడిసిన్స్ తయారు
- June 13, 2020
యూఏఈ:60 నుంచి 80 శాతం మేర ఎసెన్షియల్ మెడిసిన్స్ స్థానికంగా యూఏఈలోనే తయారయ్యేందుకు అవకాశాలున్నాయని దుబాయ్ సైన్స్ పార్క్ హెడ్ వెల్లడించారు. కరోనా వైరస్ నేపథ్యంలో యూఏఈ, ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా అవసరమైన మేర మందుల్ని తయారు చేసుకునే స్థాయిని సంపాదించుకోవాలని డిఎస్పి మేనేజింగ్ డైరెక్టర్ మర్వాన్ అబ్దుల్అజీజ్ జనాహి అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ నేపథ్యంలో సైన్స్ పార్క్ కీలక పాత్ర పోషించింది. కోవిడ్19 టెస్టింగ్, మెడికల్ డేటా విశ్లేషణ, అవసరమైన మెడిసిన్స్ని ప్రొక్యూర్ చేయడం వంటి విషయాల్లో డిఎస్పి బాధ్యతాయుతంగా వ్యవహరించింది. రానున్న రోజుల్లో ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్ అలాగే ఇంజెక్టబుల్స్ (ఆస్తమా, డయాబెటిస్ మరియు కొలెస్టరాల్కి సంబంధించి) తయారీలో యూఏఈ తన ముద్ర వేస్తుందని జనాహి అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







