మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు డైరెక్ట్ సన్లైట్లో వర్క్ బ్యాన్
- June 13, 2020
సౌదీ అరేబియా:వేసవి తీవ్రత నేపథ్యంలో జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు డైరెక్ట్ సన్లైట్ కింద మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు వర్క్ని బ్యాన్ చేస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







