మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు డైరెక్ట్ సన్లైట్లో వర్క్ బ్యాన్
- June 13, 2020
సౌదీ అరేబియా:వేసవి తీవ్రత నేపథ్యంలో జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు డైరెక్ట్ సన్లైట్ కింద మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు వర్క్ని బ్యాన్ చేస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..