టూరిస్ట్ ఎట్రాక్షన్స్లో షేక్ మొహమ్మద్ పర్యటన
- June 13, 2020
యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్లోని పలు టూరిస్ట్ ఎట్రాక్షన్స్లో పర్యటించారు. అక్కడి సౌకర్యాల్ని పరిశీలించారు. కరోనా వైరస్ నేపథ్యంలో కొన్ని రోజులపాటు టూరిస్ట్ ఎట్రాక్షన్స్ మూసివేసిన దరిమిలా, ఇటీవల సడలింపుల తర్వాత అక్కడ నెలకొన్న పరిస్థితుల్ని పరిశీలించారు షేక్ మొహమ్మద్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో హల్చల్ చేస్తోంది. జుమైరా అంతటా ఆయన పర్యటించారు. బీచ్లో ఏర్పాట్లనూ పరిశీలించారు. కాగా, దుబాయ్లో కేఫ్లు, రెస్టారెంట్లు, జిమ్ లు, పార్కులు మరియు షాపింగ్ మాల్స్ని ఇటీవల పునఃప్రారంభించిన విషయం విదితమే. జీవితం కొనసాగుతూనే వుంటుంది.. జీవితంలో ఓ ఫేజ్ ముగిశాక ఇంకో ఫేజ్ ప్రారంభమవుతుందని తెలుసుకున్నాను.. అంటూ షేక్ మొహమ్మద్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాల్ని పంచుకున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







