సోమవారం నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలు
- June 13, 2020
మస్కట్: జూన్ 17 సోమవారం నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలు నిర్వహించబడ్తాయని రాయల్ ఒమన్ పోలీస్ ప్రకటించించడం జరిగింది. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ఆన్లైన్ ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో సుప్రీం కమిటీ సూచించిన ప్రికాషనరీ మెజర్స్ని పాటిస్తూ డ్రైవింగ్ లైసెన్స్ టెస్టుల్ని నిర్వహిస్తామని ఆ ప్రకటనలో రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







