సోమవారం నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలు
- June 13, 2020
మస్కట్: జూన్ 17 సోమవారం నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలు నిర్వహించబడ్తాయని రాయల్ ఒమన్ పోలీస్ ప్రకటించించడం జరిగింది. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ఆన్లైన్ ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో సుప్రీం కమిటీ సూచించిన ప్రికాషనరీ మెజర్స్ని పాటిస్తూ డ్రైవింగ్ లైసెన్స్ టెస్టుల్ని నిర్వహిస్తామని ఆ ప్రకటనలో రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







