గడువు తీరిన ఆహార పదార్థాల విక్రయం: వేర్హౌస్ మూసివేత
- June 13, 2020
దోహా:ఫార్మ్ వయొలేషన్స్ వర్క్ టీమ్, మునిసిపాలిటీ ఆఫ్ ఉమ్ సలాల్తో కలిసి నిర్వహించిన తనిఖీల్లో ఓ ఫుడ్ స్టోర్ గడువు తీరిన ఆహార పదార్థాల్ని విక్రయిస్తున్నట్లు గుర్తించడం జరిగింది. ఈ క్రమంలో ఓ వేర్ హౌస్ని ఉన్నపళంగా మూసివేశారు. మినిస్ట్రీ ఈ విషయాన్ని వెల్లడిస్తూ, అనారోగ్యకర పరిస్థితుల్లో ఆహారాన్ని ఇక్కడ తయారు చేస్తున్నట్లు పేర్కొంది. ఉమ్ సలాల్ మునిసిపాలిటీ డైరెక్టర్, వేర్హౌస్ మూసివేతకు అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ని జారీ చేశారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!