2000 కొత్త బిల్డింగ్స్లోకి 50,000 మంది కార్మికుల తరలింపు
- June 13, 2020
ధమామ్: లేబర్ హౌసింగ్ కమిటీస్, 50,000 మంది వర్కర్స్ని ఓవర్ క్రౌడింగ్ నేపథ్యంలో 2,000 కొత్త బిల్డింగ్స్లోకి తరలించడం జరిగింది. కాగా, హౌసింగ్ కాంపౌండ్లో ఐసోలేషన్ రూమ్స్ విషయమై కమిటీస్ ఫాలోఅప్ చేస్తున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ హ్యామన్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ సహకారంతో ఎప్పటికప్పుడు వర్కర్స్ హౌసింగ్కి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







