2000 కొత్త బిల్డింగ్స్లోకి 50,000 మంది కార్మికుల తరలింపు
- June 13, 2020
ధమామ్: లేబర్ హౌసింగ్ కమిటీస్, 50,000 మంది వర్కర్స్ని ఓవర్ క్రౌడింగ్ నేపథ్యంలో 2,000 కొత్త బిల్డింగ్స్లోకి తరలించడం జరిగింది. కాగా, హౌసింగ్ కాంపౌండ్లో ఐసోలేషన్ రూమ్స్ విషయమై కమిటీస్ ఫాలోఅప్ చేస్తున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ హ్యామన్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ సహకారంతో ఎప్పటికప్పుడు వర్కర్స్ హౌసింగ్కి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







