షార్జా:విధుల పునరుద్ధరణకు వీలుగా 5000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా టెస్టులు
- June 16, 2020
షార్జాలో ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి విధులకు హజరుకానున్నారు. సిబ్బందిలో 30 శాతం మంది ఆఫీసులకు రావాలని షార్జా మానవ వనరుల శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 5 వేల మంది ఎంప్లాయిస్ కి టెస్టులు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. విధులకు హజరయ్యే ఉద్యోగుల భద్రతతో పాటు ఆయా కార్యాలయాల్లో పనుల కోసం వచ్చే ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేవలం ఐదు నిమిషాల్లోనే శాంపుల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. టెస్ట్ ఫలితాలు 72 గంటల్లో వస్తాయని, నేరుగా ఉద్యోగి మొబైల్ నెంబర్ కు మెసేజ్ ద్వారా పరీక్ష ఫలితాలను చేరుతాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







