ఫేక్ ప్రకటనలపై మినిస్ట్రీ హెచ్చరిక
- June 16, 2020
రియాద్: సౌదీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్టిమెంట్, ఇల్లీగల్ అడ్వర్టైజ్మెంట్స్ పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరిస్తోంది. మినిస్ట్రీ అధికార ప్రతినిధి¸ అబ్దుల్ రహ్మాన్ అల్ హుస్సేన్ మాట్లాడుతూ, మినిస్టర్ ఫొటోల్ని ఉపయోగించి ఫేక్ ప్రచారానికి దిగడం చట్ట రీత్యా నేరమని హెచ్చరించారు. ఇ-కామర్స్ రెగ్యులేషన్స్ని ఉల్లంఘించేవారిపై కరిన చర్యలు తీసుకుంటామని చెప్పారాయన. 1 మిలియన్ సౌదీ రియాల్స్ వరకూ ఇలాంటి నేరాలకు జరీమానా విధించే అవకాశం వుంది. ఈ తరహా ప్రకటనల విషయంలో మినిస్ట్రీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తోందనీ, సోర్స్ని కనిపెట్టి నిందితుల పనిపడ్తామని, అదే సమయంలో ప్రజలంతా అప్రమత్తంగా వుండాలని సూచించారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









