ఫేక్ ప్రకటనలపై మినిస్ట్రీ హెచ్చరిక
- June 16, 2020
రియాద్: సౌదీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్టిమెంట్, ఇల్లీగల్ అడ్వర్టైజ్మెంట్స్ పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరిస్తోంది. మినిస్ట్రీ అధికార ప్రతినిధి¸ అబ్దుల్ రహ్మాన్ అల్ హుస్సేన్ మాట్లాడుతూ, మినిస్టర్ ఫొటోల్ని ఉపయోగించి ఫేక్ ప్రచారానికి దిగడం చట్ట రీత్యా నేరమని హెచ్చరించారు. ఇ-కామర్స్ రెగ్యులేషన్స్ని ఉల్లంఘించేవారిపై కరిన చర్యలు తీసుకుంటామని చెప్పారాయన. 1 మిలియన్ సౌదీ రియాల్స్ వరకూ ఇలాంటి నేరాలకు జరీమానా విధించే అవకాశం వుంది. ఈ తరహా ప్రకటనల విషయంలో మినిస్ట్రీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తోందనీ, సోర్స్ని కనిపెట్టి నిందితుల పనిపడ్తామని, అదే సమయంలో ప్రజలంతా అప్రమత్తంగా వుండాలని సూచించారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







