ఫేక్ ప్రకటనలపై మినిస్ట్రీ హెచ్చరిక
- June 16, 2020
రియాద్: సౌదీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్టిమెంట్, ఇల్లీగల్ అడ్వర్టైజ్మెంట్స్ పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరిస్తోంది. మినిస్ట్రీ అధికార ప్రతినిధి¸ అబ్దుల్ రహ్మాన్ అల్ హుస్సేన్ మాట్లాడుతూ, మినిస్టర్ ఫొటోల్ని ఉపయోగించి ఫేక్ ప్రచారానికి దిగడం చట్ట రీత్యా నేరమని హెచ్చరించారు. ఇ-కామర్స్ రెగ్యులేషన్స్ని ఉల్లంఘించేవారిపై కరిన చర్యలు తీసుకుంటామని చెప్పారాయన. 1 మిలియన్ సౌదీ రియాల్స్ వరకూ ఇలాంటి నేరాలకు జరీమానా విధించే అవకాశం వుంది. ఈ తరహా ప్రకటనల విషయంలో మినిస్ట్రీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తోందనీ, సోర్స్ని కనిపెట్టి నిందితుల పనిపడ్తామని, అదే సమయంలో ప్రజలంతా అప్రమత్తంగా వుండాలని సూచించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?