ఫేక్ ప్రకటనలపై మినిస్ట్రీ హెచ్చరిక
- June 16, 2020
రియాద్: సౌదీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్టిమెంట్, ఇల్లీగల్ అడ్వర్టైజ్మెంట్స్ పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరిస్తోంది. మినిస్ట్రీ అధికార ప్రతినిధి¸ అబ్దుల్ రహ్మాన్ అల్ హుస్సేన్ మాట్లాడుతూ, మినిస్టర్ ఫొటోల్ని ఉపయోగించి ఫేక్ ప్రచారానికి దిగడం చట్ట రీత్యా నేరమని హెచ్చరించారు. ఇ-కామర్స్ రెగ్యులేషన్స్ని ఉల్లంఘించేవారిపై కరిన చర్యలు తీసుకుంటామని చెప్పారాయన. 1 మిలియన్ సౌదీ రియాల్స్ వరకూ ఇలాంటి నేరాలకు జరీమానా విధించే అవకాశం వుంది. ఈ తరహా ప్రకటనల విషయంలో మినిస్ట్రీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తోందనీ, సోర్స్ని కనిపెట్టి నిందితుల పనిపడ్తామని, అదే సమయంలో ప్రజలంతా అప్రమత్తంగా వుండాలని సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







