న్యూ ఢిల్లీ:కోవిడ్-19 ఆస్పత్రిగా మారిన స్టార్ హోటల్
- June 16, 2020
న్యూ ఢిల్లీ: భారత దేశ రాజధానిలో కోవిడ్-19 కేసులు పెరగడంతో ఆస్పత్రులన్నీ పేషెంట్లతో నిండిపోయాయి. దీంతో ఢిల్లీలోని ఫైవ్ స్టార్ తాజ్ మాన్ సింగ్ హోటల్.. సర్ గంగారాం ఆస్పత్రికి అనుబంధంగా సేవలందించే బాధ్యతను చేపట్టాలని ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రోగులు హోటల్ లో ఉన్నందుకు రూ.5000తో పాటు వైద్య సేవలకు మరో రూ.5000 చెల్లించవలసి ఉంటుంది. ఆక్సిజన్ సిలిండర్ పెడితే రోజుకు 2000 చెల్లించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యక్తిగత రక్షణ పరికరాలు అందజేయడంతో పాటు మౌలిక అంశాల్లో శిక్షణ కల్పిస్తారు హోటల్ సిబ్బందికి. కరోనా కేసులు పెరిగిపోవడంతో ఢిల్లీ ఆస్పత్రుల్లో చాలినన్ని బెడ్స్ లేక హోటల్స్ ను ఆస్పత్రులకు అటాచ్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?