బీజింగ్ లో కరోనా..నిగ్గుతేల్చిన నార్వే
- June 17, 2020
ఓస్లో: చైనా రాజధాని బీజింగ్లో మళ్లీ కరోనా పడగ నీడలోకి వెళ్లిపోయింది. రాజధాని, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల 100 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన చైనా.. ఆయా ప్రాంతాల్లో విమానస్వీరసులను నిషేధించింది. సూళ్లకు కూడా సెలవులు ప్రకటించింది.
అయితే ప్రస్తుతం నమోదైన కేసులన్నిటీకీ కేంద్రం.. బీజింగ్లో ఉన్న ఓ మార్కెట్యే అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆ మార్కెట్ల నార్వే నుంచి దిగమతి చేసుకున్న సాల్మన్ రకం చేప కారణమనే వాదన తెరపైకి వచ్చింది. ఈ వార్త దావానలంలా వ్యాపిస్తుండటంతో చైనా, నార్వే దేశాలు రంగంలోకి దిగాయి. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు చర్చలు జరిపాయి. తాజాగా ఇవి ఓ కొల్లిక్కి రావడంతో చైనాలో తాజా కరోనా కల్లోలానికి నార్వే చేపలు కారణం కాదని తేల్చేశాయి. ఈ మేరకు నార్వే మత్స్య శాఖ మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







