బీజింగ్ లో కరోనా..నిగ్గుతేల్చిన నార్వే
- June 17, 2020
ఓస్లో: చైనా రాజధాని బీజింగ్లో మళ్లీ కరోనా పడగ నీడలోకి వెళ్లిపోయింది. రాజధాని, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల 100 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన చైనా.. ఆయా ప్రాంతాల్లో విమానస్వీరసులను నిషేధించింది. సూళ్లకు కూడా సెలవులు ప్రకటించింది.
అయితే ప్రస్తుతం నమోదైన కేసులన్నిటీకీ కేంద్రం.. బీజింగ్లో ఉన్న ఓ మార్కెట్యే అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆ మార్కెట్ల నార్వే నుంచి దిగమతి చేసుకున్న సాల్మన్ రకం చేప కారణమనే వాదన తెరపైకి వచ్చింది. ఈ వార్త దావానలంలా వ్యాపిస్తుండటంతో చైనా, నార్వే దేశాలు రంగంలోకి దిగాయి. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు చర్చలు జరిపాయి. తాజాగా ఇవి ఓ కొల్లిక్కి రావడంతో చైనాలో తాజా కరోనా కల్లోలానికి నార్వే చేపలు కారణం కాదని తేల్చేశాయి. ఈ మేరకు నార్వే మత్స్య శాఖ మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు







