మనీ లాండరింగ్ నిందితులపై కఠిన చర్యలకు ప్రాసిక్యూషన్ డిమాండ్
- June 18, 2020
మనామా:మనీ లాండరింగ్కి సంబంధించి బాధ్యులైన బహ్రెయిన్ బేస్డ్ బ్యాంక్ అలాగే పలు ఇరానియన్ బ్యాంకులకు చెందిన అధికారులపై చట్టపరమైన చర్యలు మరింత కరినంగా వుండాలని ప్రాసిక్యూషన్ డిమాండ్ చేస్తోంది. ఈ కేసులో విచారణను క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ జులై 27వ తేదీకి వాయిదా వేసింది. బహ్రెయిన్లోని ఫ్యూచర్ బ్యాంక్కి చెందిన ముగ్గురు నిందితులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి వున్నారు. మిగతా నిందితులు, ఇతర బ్యాంకులకు చెందినవారు. న్యాయస్థానం నిందితులకు ఐదేళ్ళ జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికీ 100,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







