మనీ లాండరింగ్ నిందితులపై కఠిన చర్యలకు ప్రాసిక్యూషన్ డిమాండ్
- June 18, 2020
మనామా:మనీ లాండరింగ్కి సంబంధించి బాధ్యులైన బహ్రెయిన్ బేస్డ్ బ్యాంక్ అలాగే పలు ఇరానియన్ బ్యాంకులకు చెందిన అధికారులపై చట్టపరమైన చర్యలు మరింత కరినంగా వుండాలని ప్రాసిక్యూషన్ డిమాండ్ చేస్తోంది. ఈ కేసులో విచారణను క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ జులై 27వ తేదీకి వాయిదా వేసింది. బహ్రెయిన్లోని ఫ్యూచర్ బ్యాంక్కి చెందిన ముగ్గురు నిందితులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి వున్నారు. మిగతా నిందితులు, ఇతర బ్యాంకులకు చెందినవారు. న్యాయస్థానం నిందితులకు ఐదేళ్ళ జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికీ 100,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







