8 ఏళ్ళ ఇండియన్ బాలిక మృతి
- June 19, 2020
కువైట్ సిటీ:ఇండియాకి చెందిన బాలిక అల్వియా సోని, కువైట్లో మృతి చెందింది. గత కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ మంగాఫ్లో మూడో స్టాండర్డ్ విద్యార్థిని అల్వియా సోనీ. స్కూల్ అథారిటీస్, బాలిక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. బాలిక తల్లిదండ్రులు సోనీ థామస్, షెర్లీ భారతదేశంలోని కేరళకు చెందినవారు. ఎన్బికె చిల్డ్రన్స్ హాస్పిటల్లో గత కొన్ని వారాలుగా చికిత్స పొందుతోన్న అల్వియా, నిన్న మృతి చెందింది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు







