8 ఏళ్ళ ఇండియన్ బాలిక మృతి
- June 19, 2020
కువైట్ సిటీ:ఇండియాకి చెందిన బాలిక అల్వియా సోని, కువైట్లో మృతి చెందింది. గత కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ మంగాఫ్లో మూడో స్టాండర్డ్ విద్యార్థిని అల్వియా సోనీ. స్కూల్ అథారిటీస్, బాలిక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. బాలిక తల్లిదండ్రులు సోనీ థామస్, షెర్లీ భారతదేశంలోని కేరళకు చెందినవారు. ఎన్బికె చిల్డ్రన్స్ హాస్పిటల్లో గత కొన్ని వారాలుగా చికిత్స పొందుతోన్న అల్వియా, నిన్న మృతి చెందింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







