దుబాయ్లో భారతీయ దంపతులను హత్య చేసిన పాకిస్తానీ
- June 23, 2020
దుబాయ్:పాకిస్తాన్కు చెందిన వ్యక్తి చేతిలో భారతీయ దంపతులు హత్యకు గురైనట్లు దుబాయ్ ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్ ధృవీకరించారు.విపుల్ మాట్లాడుతూ ఇది దోపిడీ కేసు, కొన్ని ఆభరణాలు దొంగిలించబడ్డాయి ఆభరణాలన్నీ స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.వివరాల్లోకి వెళ్తే... భారత్కు చెందిన హిరెన్ అధియా, భార్య విధి అధియాతో కలిసి రెండు సంవత్సరాల క్రితం దుబాయ్కు వెళ్లి అరేబియన్ రాంచెస్లో నివసిస్తున్నాడు. షార్జాలో వ్యాపారం నిర్వహిస్తున్న హిరెన్ అధియా వ్యాపార నిమిత్తం జూన్ 18న యూఏఈకి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్కు చెందిన వ్యక్తి హిరెన్ అధియా, అతని భార్య విధి అధియా నుంచి డబ్బు, నగలు దోచుకొని హత్య చేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?