దుబాయ్లో భారతీయ దంపతులను హత్య చేసిన పాకిస్తానీ
- June 23, 2020
దుబాయ్:పాకిస్తాన్కు చెందిన వ్యక్తి చేతిలో భారతీయ దంపతులు హత్యకు గురైనట్లు దుబాయ్ ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్ ధృవీకరించారు.విపుల్ మాట్లాడుతూ ఇది దోపిడీ కేసు, కొన్ని ఆభరణాలు దొంగిలించబడ్డాయి ఆభరణాలన్నీ స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.వివరాల్లోకి వెళ్తే... భారత్కు చెందిన హిరెన్ అధియా, భార్య విధి అధియాతో కలిసి రెండు సంవత్సరాల క్రితం దుబాయ్కు వెళ్లి అరేబియన్ రాంచెస్లో నివసిస్తున్నాడు. షార్జాలో వ్యాపారం నిర్వహిస్తున్న హిరెన్ అధియా వ్యాపార నిమిత్తం జూన్ 18న యూఏఈకి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్కు చెందిన వ్యక్తి హిరెన్ అధియా, అతని భార్య విధి అధియా నుంచి డబ్బు, నగలు దోచుకొని హత్య చేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







