గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన హీరో తనీష్ అల్లాడి

- June 24, 2020 , by Maagulf
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన హీరో తనీష్ అల్లాడి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా  మహిళా పైలట్ సంజనా ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు చిలుకా నగర్ లో మొక్కలు నాటిన హీరో తనీష్ అల్లాడి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి ఛాలెంజ్ చేపట్టి పచ్చదనాన్ని పెంచడం కోసం కృషి చేస్తున్నారని. పెరుగుతున్న వాతావరణం కాలుష్యాన్ని తగ్గించడానికి మనం అందరం మొక్కలు నాటాలని కోరారు.ఈ సందర్భంగా నీను నా అభిమానులందరికీ వారు తోచిన విధంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com