ఈవెంట్స్, పబ్లిక్ గేదరింగ్స్పై నిషేధం కొనసాగింపు
- June 26, 2020
షార్జా:షార్జాలో సోషల్ గేదరింగ్స్ అలాగే ఈవెంట్స్పై నిషేధం జులై నెలాఖరువరకు పొడిగిస్తూ షార్జా నిర్ణయం తీసుకుంది. షార్జా డిప్యూటీ రూలర్, క్రౌన్ ప్రిన్స్, షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ కాసిమి ఈ మేరకు డెసిషన్ని విడుదల చేశారు. వెడ్డింగ్ హాల్స్, ఈవెంట్ హాల్స్, హోటల్స్ అలాగే గవర్నమెంట్ మరియు కమ్యూనిటీ ఫెసిలిటీస్లో ఈవెంట్స్ని రద్దు చేస్తూ ఈ నిర్ణయంలో పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!