ఈవెంట్స్, పబ్లిక్ గేదరింగ్స్పై నిషేధం కొనసాగింపు
- June 26, 2020
షార్జా:షార్జాలో సోషల్ గేదరింగ్స్ అలాగే ఈవెంట్స్పై నిషేధం జులై నెలాఖరువరకు పొడిగిస్తూ షార్జా నిర్ణయం తీసుకుంది. షార్జా డిప్యూటీ రూలర్, క్రౌన్ ప్రిన్స్, షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ కాసిమి ఈ మేరకు డెసిషన్ని విడుదల చేశారు. వెడ్డింగ్ హాల్స్, ఈవెంట్ హాల్స్, హోటల్స్ అలాగే గవర్నమెంట్ మరియు కమ్యూనిటీ ఫెసిలిటీస్లో ఈవెంట్స్ని రద్దు చేస్తూ ఈ నిర్ణయంలో పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







