కువైట్ లో ఘనంగా ప్రారంభమైన పి.వి శతజయంతి ఉత్సవాలు!!!
- June 29, 2020
కువైట్:తెరాస NRI కువైట్ మరియు తెలంగాణ జాగృతి కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా పి.వి శతజయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.భారత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ, అపరచాణిక్యుడు పివి నరసింహ రావు శతజయంతి ఉత్సవాలు నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
మంత్రి KTR ఆదేశాల మేరకు, NRI కో ఆర్డినేటర్, పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ మెంబర్ మహేష్ బిగాల పిలుపు మేరకు గల్ఫ్ దేశమైన కువైట్ లో పివి శతజయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది.ప్రపంచవ్యాప్తంగా పి.వి ని గౌరవించేలా 52 దేశాల్లో ఏడాదిపాటు శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న సీఎం కెసిఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు.
ఈ కార్యక్రమంలో TRS NRI కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల, జాగృతి కువైట్ అధ్యక్షులు వినయ్ ముత్యాల, సురేష్ గౌడ్, ప్రమోద్ కుమార్, అయ్యప్ప, రవి మరియు తెరాస, జాగృతి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)


తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..







