పార్క్లు, మాల్స్ల్లో రిటెయిల్ ఔట్లెట్స్ పునఃప్రారంభం
- July 03, 2020దోహా: మూడు నెలలపాటు మూసివేయబడిన పార్క్లు, మాల్స్లో రిటెయిల్ ఔట్లెట్స్ వంటివి తెరుచుకోనున్నాయి. ఒక్కొక్కటిగా ఆంక్షలు తొలగిస్తూ వస్తున్న నేపథ్యంలో జనజీవనం తిరిగి సాధారణ స్థితికి చేరుకోనుంది. సౌక్ వాకిఫ్, సెంట్రల్ మార్కెట్, మ్యూజియంలు, పెరల్ కతార్ ఇతర పబ్లిక్ ప్లేస్లు జనంతో కన్పిస్తున్నాయి. విజిటర్స్ అలాగే షాపర్స్, ప్రివెంటివ్ మెజర్స్ పాటిస్తున్నారు. సోషల్ డిస్టెన్సింగ్ పట్ల అవగాహన పెరిగింది. మాస్క్లు ధరిస్తున్నారు. రెండో ఫేజ్ బిగినింగ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా ఖతార్ గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ ఆఫీస్ సూచించింది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్