పార్క్లు, మాల్స్ల్లో రిటెయిల్ ఔట్లెట్స్ పునఃప్రారంభం
- July 03, 2020
దోహా: మూడు నెలలపాటు మూసివేయబడిన పార్క్లు, మాల్స్లో రిటెయిల్ ఔట్లెట్స్ వంటివి తెరుచుకోనున్నాయి. ఒక్కొక్కటిగా ఆంక్షలు తొలగిస్తూ వస్తున్న నేపథ్యంలో జనజీవనం తిరిగి సాధారణ స్థితికి చేరుకోనుంది. సౌక్ వాకిఫ్, సెంట్రల్ మార్కెట్, మ్యూజియంలు, పెరల్ కతార్ ఇతర పబ్లిక్ ప్లేస్లు జనంతో కన్పిస్తున్నాయి. విజిటర్స్ అలాగే షాపర్స్, ప్రివెంటివ్ మెజర్స్ పాటిస్తున్నారు. సోషల్ డిస్టెన్సింగ్ పట్ల అవగాహన పెరిగింది. మాస్క్లు ధరిస్తున్నారు. రెండో ఫేజ్ బిగినింగ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా ఖతార్ గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ ఆఫీస్ సూచించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







