పార్క్లు, మాల్స్ల్లో రిటెయిల్ ఔట్లెట్స్ పునఃప్రారంభం
- July 03, 2020
దోహా: మూడు నెలలపాటు మూసివేయబడిన పార్క్లు, మాల్స్లో రిటెయిల్ ఔట్లెట్స్ వంటివి తెరుచుకోనున్నాయి. ఒక్కొక్కటిగా ఆంక్షలు తొలగిస్తూ వస్తున్న నేపథ్యంలో జనజీవనం తిరిగి సాధారణ స్థితికి చేరుకోనుంది. సౌక్ వాకిఫ్, సెంట్రల్ మార్కెట్, మ్యూజియంలు, పెరల్ కతార్ ఇతర పబ్లిక్ ప్లేస్లు జనంతో కన్పిస్తున్నాయి. విజిటర్స్ అలాగే షాపర్స్, ప్రివెంటివ్ మెజర్స్ పాటిస్తున్నారు. సోషల్ డిస్టెన్సింగ్ పట్ల అవగాహన పెరిగింది. మాస్క్లు ధరిస్తున్నారు. రెండో ఫేజ్ బిగినింగ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా ఖతార్ గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ ఆఫీస్ సూచించింది.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







