మోసపూరితమైన టెక్స్ట్ మెసేజ్లపై అప్రమత్తంగా వుండాలి
- July 06, 2020దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్ ‘ఫ్రాడెంట్ మెసేజ్లపై’ అప్రమత్తంగా వుండాలని సూచించింది. బ్యాంక్ కార్డులు బ్లాక్ అయిపోతాయంటూ మెసేజ్లు పంపిస్తున్నారు కొందరు స్కామర్స్. ఆ మెసేజ్ల పట్ల స్పందిస్తే, బ్యాంకు వివరాలు స్కామర్స్ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ఈ తరహా మోసపూరిత మెసేజ్ల పట్ల అప్రమత్తంగా వుండాలనీ, డిపార్ట్మెంట్ హాట్లైన్ 66815757 అలాగే టెలిఫోన్ నెంబర్ 2347444కి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు