కువైట్:ట్రాన్సాక్షన్స్ పై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా తొలగించిన అంతర్గత మంత్రిత్వశాఖ
- July 07, 2020
కువైట్ సిటీ:కొందరు పౌరులు, ప్రవాసీయుల ట్రాన్సాక్షన్ పై విధించిన నిషేధాన్ని కువైట్ అంతర్గత మంత్రిత్వశాఖ తాత్కాలికంగా తొలగించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్, మున్సిపాలిటి, వాణిజ్య మంత్రిత్వ శాఖ విభాగాలకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన పౌరులు, ప్రవాసీయుల ట్రాన్సాక్షన్స్ ను కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే..ఈ నిషేధాన్ని రెండు వారాల పాటు అంటే ఈ నెల 16 వరకు తొలగించారు. ఈ రెండు వారాల్లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, కార్ రిజిస్ట్రేషన్స్, రెసిడెన్సీ అనుమతులకు సంబంధించి పెండింగ్ ట్రాన్సాక్షన్స్ ను పూర్తి చేసుకునే వెసులుబాటు కలిగింది.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







