టెయిలరింగ్ షాప్లపై అసత్య ప్రచారం
- July 07, 2020
మస్కట్: టెయిలరింగ్ షాపుల మూసివేతపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమైనవని మినిస్ట్రీ ఆఫ్ రీజినల్ మునిసిపాలిటీస్ అండ్ వాటర్ రిసోర్సెస్ స్పష్టం చేసింది. జులై 17వ తేదీన టెయిలరింగ్ దుకాణాలు మూసివేయబడ్తాయని, ఈలోగా పనులు పూర్తి చేసుకోవాలంటూ ఓ వ్యక్తి ఆడియో మెసేజ్ని సోషల్ మీడియాలో పెట్టగా అది వైరల్గా మారింది. అలాంటి నిర్ణయమేదీ ప్రభుత్వం తీసుకోలేదని అధికారులు పేర్కొన్నారు. కోవిడ్ 19 నేపథ్యంలో సుప్రీం కమిటీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ రీ-ఓపెనింగ్ అలాగే మూసివేతపై నిర్ణయాలు తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు ఆ నిర్ణయాల్ని అధికారికంగా వెల్లడిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు







