1 మిలియన్‌ ఎమిరేట్స్‌ లోటోని షేర్‌ చేసుకున్న ఇద్దరు ఇండియన్స్‌

- July 07, 2020 , by Maagulf
1 మిలియన్‌ ఎమిరేట్స్‌ లోటోని షేర్‌ చేసుకున్న ఇద్దరు ఇండియన్స్‌

దుబాయ్:ఇద్దరు లక్కీ విన్నర్స్‌ జాక్‌పాట్‌ని సొంతం చేసుకున్నారు. 12 ఎడిషన్‌ లోటో డ్రాలో నెల్సన్‌ యేసుదాస్‌, కిక్కెరె అలి అబ్దుల్‌ మునీర్‌ అనే ఇద్దరు ఇండియన్స్‌ విజేతలుగా నిలిచారు. ఇద్దరూ కలిసి 1 మిలియన్‌ దిర్హామ్ లను గెలుచుకోగా, చెరిసగం.. ఒక్కొక్కరు హాఫ్‌ మిలియన్‌ సొంతం చేసుకున్నట్లయ్యింది. ఇంతకు ముందెన్నడూ తాను ఇలాంటి వాటిని ట్రై చేయలేదనీ, దాంతో విషయం తెలిశాక షాక్‌కి గురయ్యానని దుబాయ్‌ వాసి నెల్సన్‌ చెప్పారు. యూఏఈ విజిటర్‌ కిక్కెరె మాట్లాడుతూ, గెలిచిన సొమ్ముతో ఏం చేయాలన్నది ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఇది తనకు తొలి లక్కీ విన్‌ అని ఆయన అన్నారు. తదుపరి ఎమిరేట్స్‌ లోటో డ్రా జులై 11న జరగనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com