మనామా:దాడి కేసులో ఐదుగురి అరెస్ట్
- July 07, 2020
మనామా:ఓ యాక్సిడెంట్కి సంబంధించి ఐదుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. నిందితులు, సెక్యూరిటీ గార్డులపై దాడి చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. క్యాపిటల్ గవర్నరేట్ ప్రాసిక్యూషన్ హెడ్ అద్నాన్ ఫక్రో ఈ విషయాన్ని వెల్లడించారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఓ వీడియోలో ఈ ఘటన మొత్తం కన్పిస్తోంది. వీడియో ఆధారంగా నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిందితుల్ని ఆసియా జాతీయులుగా గుర్తించారు. ఈ ఘటనలో మరికొందరు నిందితుల అరెస్ట్ దిశగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







