మనామా:దాడి కేసులో ఐదుగురి అరెస్ట్
- July 07, 2020
మనామా:ఓ యాక్సిడెంట్కి సంబంధించి ఐదుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. నిందితులు, సెక్యూరిటీ గార్డులపై దాడి చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. క్యాపిటల్ గవర్నరేట్ ప్రాసిక్యూషన్ హెడ్ అద్నాన్ ఫక్రో ఈ విషయాన్ని వెల్లడించారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఓ వీడియోలో ఈ ఘటన మొత్తం కన్పిస్తోంది. వీడియో ఆధారంగా నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిందితుల్ని ఆసియా జాతీయులుగా గుర్తించారు. ఈ ఘటనలో మరికొందరు నిందితుల అరెస్ట్ దిశగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







