మహిళను మోసం చేసిన వ్యక్తిపై విచారణ
- July 07, 2020 
            ఫుజైరా:ఓ మహిళను మోసం చేసిన కేసులో నిందితుడిపై విచారణ జరుగుతోంది. నిందితుడు ఫుజారియా సివిల్ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నాడు. మహిళను మోసం చేసి 1,100,000 దిర్హామ్ లు నిందితుడు దోచుకున్నట్లు కేసు నమోదు చేయబడింది. ఓ తన వద్ద ల్యాండ్ వుందని చెప్పి నిందితుడు మోసానికి పాల్పడ్డాడు. అద్దె రూపంలో మూడేళ్ళకు 200,000 చెల్లిస్తానని కూడా సదరు నిందితుడు నమ్మబలికాడు. ఈ మేరకు 40,000 దిర్హామ్ ల విలువైన చెక్కులను కూడా ఐదింటిని ఇచ్చాడు. అయితే, అక్కడ ఎలాంటి ప్రాజెక్టూ నిర్మించడంలేదని తాను తెలుసుకుని, సదరు వ్యక్తిని సంప్రదిస్తే, తనకు ఇచ్చిన చెక్కులను కూడా బ్యాంకులో వేయకుండా ఆపాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- సౌదీ అరేబియా ఆదాయం SR270 బిలియన్లు..!!
- KD 170,000 విలువైన డ్రగ్స్ సీజ్.. ప్రవాసుడు అరెస్టు..!!
- మస్కట్ లో ఎయిర్ కండిషనర్ల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- 'రన్ ఫర్ యూనిటీ'లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి
- సీఎం రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ భేటీ..
- తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ కొత్త కెరీర్..
- నెట్వర్క్ ఆస్పత్రులకు వన్టైం సెటిల్మెంట్ నిర్ణయం







