మస్కట్: ఎడారిలో చిక్కుకుపోయిన కుటుంబాన్ని రక్షించిన పోలీసులు
- July 08, 2020దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్ పరిధిలో ఎడారిలో చిక్కుకుపోయిన ఓ కుటుంబాన్ని రాయల్ ఓమన్ పోలీసులు సురక్షితంగా రక్షించారు. రాయల్ ఓమన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నలుగురు కుటుంబసభ్యులు అల్ అష్కర ప్రాంతంలోని ఎడారిలో చిక్కుకుపోయారు. వారు ప్రయాణిస్తున్న వాహనం మధ్యలోనే ఆగిపోవటంతో వారు ఎడారిలో ఎటు పాలుపోని స్థితిలో సాయం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. అయితే..విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికుల సాయంతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. చివరికి వారిని గుర్తించి, ఎడారి నుంచి నలుగుర్ని సురక్షితంగా రక్షించారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్