బహ్రెయిన్ లో గుండెపోటుతో తెలంగాణ వాసి మృతి
- July 09, 2020
మనామా:మనామా లో గుండెపోటుతో మరణించిన రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన రాజిరెడ్డి కర్ర వేములవాడ మండలం ఆశ్ రెడ్డి పల్లి గ్రామ వాసి.అతని అంత్యక్రియలు కరోనా కారణంగా మరియు వారి ఆర్థిక స్థితిగతులు బాగా లేనందున వాళ్ళ కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు మృతిని అంత్యక్రియలు తెలంగాణ సాంస్కృతిక సంఘం అధ్యక్షులు గవ్వల పల్లి వెంకట స్వామి మరియు వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో సభ్యులందరూ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని జరిపించగలిగారు. ఇందుకుగాను ఇండియన్ ఎంబసీ, ఐ.సి.ఆర్.ఎఫ్ మరియు మరియు తెలంగాణ సంస్కృతి సంఘం దాసరి మురళి(ఉపాధ్యక్షులు), సురేష్ బోళ్ల(ట్రెజరర్) మరియు సభ్యులు రాజారెడ్డి, పోచయ్య గంగాధర్, శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

తాజా వార్తలు
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్..
- మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ ‘గిరెడ్మెట్’ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి









