బహ్రెయిన్ లో గుండెపోటుతో తెలంగాణ వాసి మృతి
- July 09, 2020
మనామా:మనామా లో గుండెపోటుతో మరణించిన రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన రాజిరెడ్డి కర్ర వేములవాడ మండలం ఆశ్ రెడ్డి పల్లి గ్రామ వాసి.అతని అంత్యక్రియలు కరోనా కారణంగా మరియు వారి ఆర్థిక స్థితిగతులు బాగా లేనందున వాళ్ళ కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు మృతిని అంత్యక్రియలు తెలంగాణ సాంస్కృతిక సంఘం అధ్యక్షులు గవ్వల పల్లి వెంకట స్వామి మరియు వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో సభ్యులందరూ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని జరిపించగలిగారు. ఇందుకుగాను ఇండియన్ ఎంబసీ, ఐ.సి.ఆర్.ఎఫ్ మరియు మరియు తెలంగాణ సంస్కృతి సంఘం దాసరి మురళి(ఉపాధ్యక్షులు), సురేష్ బోళ్ల(ట్రెజరర్) మరియు సభ్యులు రాజారెడ్డి, పోచయ్య గంగాధర్, శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







