బహ్రెయిన్ లో గుండెపోటుతో తెలంగాణ వాసి మృతి
- July 09, 2020
మనామా:మనామా లో గుండెపోటుతో మరణించిన రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన రాజిరెడ్డి కర్ర వేములవాడ మండలం ఆశ్ రెడ్డి పల్లి గ్రామ వాసి.అతని అంత్యక్రియలు కరోనా కారణంగా మరియు వారి ఆర్థిక స్థితిగతులు బాగా లేనందున వాళ్ళ కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు మృతిని అంత్యక్రియలు తెలంగాణ సాంస్కృతిక సంఘం అధ్యక్షులు గవ్వల పల్లి వెంకట స్వామి మరియు వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో సభ్యులందరూ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని జరిపించగలిగారు. ఇందుకుగాను ఇండియన్ ఎంబసీ, ఐ.సి.ఆర్.ఎఫ్ మరియు మరియు తెలంగాణ సంస్కృతి సంఘం దాసరి మురళి(ఉపాధ్యక్షులు), సురేష్ బోళ్ల(ట్రెజరర్) మరియు సభ్యులు రాజారెడ్డి, పోచయ్య గంగాధర్, శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







