యూఏఈ:మార్చి, ఏప్రిల్ తో గడువు ముగిసిన వీసాలను తక్షణమే రెన్యూవల్ చేసుకోవాల్సిందే!
- July 12, 2020
యూఏఈ:రెసిడెన్సీ వీసా, ఎమిరేట్స్ ఐడీ కార్డుల జారీ, రెన్యూవల్ కు సంబంధించి కొత్త విధి విధానాలను ప్రకటించిన యూఏఈ..మార్చి, ఏప్రిల్ నెలల్లో గడువు ముగిసిన వీసాలను తక్షణమే రెన్యూవల్ చేసుకోవాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఫెడరల్, సిటిజన్ షిప్ ఫెడరల్ అథారిటీ వీసా రెన్యూవల్ దరఖాస్తులను ఆదివారం (జులై 12) స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది. అయితే..కరోనా ప్రభావం నేపథ్యంలో ICA కేంద్రాల్లో రద్దీని నియంత్రించేందుకు దశల వారీగా రెన్యూవల్ చేస్తున్నట్లు అధికారులు వివరించారు. మేతో గడువు ముగిసే రెసిడెన్సీ వీసాలను ఆగస్టు 8 నుంచి...జూన్, జులై 11 నాటికి గడువు ముగిసే రెసిడెన్సీ వీసాలను సెప్టెంబర్ 10 నుంచి ప్రాసెస్ చేయనున్నారు. ఇక ఇప్పటికే యూఏఈలో ఉండి రెసిడెన్సీ గడువు ముగిసిన వారికి మూడు నెలల మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







