కువైట్:లిబరేషన్ టవర్ లో ఇవాళ్టి నుంచి విదేశీ వ్యవహారాల శాఖ సేవలు ప్రారంభం
- July 12, 2020
కువైట్ సిటీ:కరోనా ప్రభావంతో కొన్నాళ్లుగా సేవలను నిలిపివేసిన కువైట్ విదేశీ వ్యవహారాల శాఖ..ఎట్టకేలకు ప్రత్యక్ష సేవలను పునరుద్ధరించింది. సభన్ లోని లిబరేషన్ టవర్, సిటిజన్ సర్వీస్ లోని విదేశీ వ్యవహారాల కేంద్రాలు ఆదివారం నుంచి తమ కార్యకలాపాలను యధావిధిగా నిర్వహించబోతున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే..ఆయా కేంద్రాల్లో ఎలాంటి సేవలను పొందటానికైనా ముందస్తుగా ఫారెన్ అఫైర్స్ వెబ్ సైట్ లో అపాయింట్మెంట్ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అపాయింట్మెంట్ ఖరారు అయిన వారినే ఆఫీసులోకి అనుమతిస్తారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఆఫీసులలో రద్దీని తగ్గించేందుకు అపాయింట్మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు