ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ క్యాంపెయిన్ ప్రారంభించిన ఓరెడూ
- July 14, 2020
దోహా:ఓరెడూ, కొత్త క్యాంపెయిన్ని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ నిమిత్తం ప్రారంభించింది. ఓరెడూ బీచ్ క్లీన్ అప్ క్యాంపెయిన్ ద్వారా బీచ్లను శుభ్రం చేయడం ద్వారా పర్యావరణాన్ని సంరక్షించే కారర్యక్రమం చేపట్టారు. పర్యావరాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఓరెడూ ప్రతినిథులు పేర్కొన్నారు. ఓరెడూ అలాగే అల్ దాయెన్ మునిసిపాలిటీ అలాగే ఫ్రెండ్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ సెంటర్, పదుల సంఖ్యలో వాలంటీర్లు సుమైసిమాహ్ బీచ్ వద్ద క్లీనింగ్ ప్రోగ్రావ్ు చేపట్టారు. వేడి వాతావరణాన్నీ లెక్క చేయకుండా తమ వాలంటీరులు చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని ఓరెడూ సంస్థ ప్రకటించింది. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో పర్యావరణం పట్ల మరింత చైతన్యం పెంచుతాయని అల్ దయాన్ మునిసిపాలిటీ డైరెక్టర్ రషెద్ అల్ ఖరాయెన్ చెప్పారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







