అనుమతి లేకుండా ఫండ్స్ కలెక్ట్ చేయటం నేరమని ప్రకటించిన ఓమన్
- July 15, 2020
మస్కట్:కుటుంబం దీన స్థితిలో ఉందని, తాము కష్టాలు అనుభవిస్తున్నామని జాలి క్రియేట్ చేస్తూ ఫండ్స్ వసూలు చేయటం తమ దేశంలో చట్టరిత్యా నేరమని ప్రకటించింది ఓమన్ ప్రభుత్వం. ఫోటోలు, వీడియోలు చూపిస్తూ సాయం కోరటాన్ని నేరంగా పరిగణిస్తామని గుర్తు చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో ఫండ్స్ రైజింగ్ కాన్సెప్టులు పెరుగుతున్న నేపథ్యంలో ఓమన్ ప్రభుత్వం ఈ హెచ్చరికలు జారీ చేసింది. నిజంగా ఎవరికైనా సాయం అవసరమై ఉంటే..వారు ఫండ్స్ వసూలు చేయటానికి తప్పనిసరిగా సంబంధిత మినిస్ట్రి నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని వివరించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







