అనుమతి లేకుండా ఫండ్స్ కలెక్ట్ చేయటం నేరమని ప్రకటించిన ఓమన్
- July 15, 2020
మస్కట్:కుటుంబం దీన స్థితిలో ఉందని, తాము కష్టాలు అనుభవిస్తున్నామని జాలి క్రియేట్ చేస్తూ ఫండ్స్ వసూలు చేయటం తమ దేశంలో చట్టరిత్యా నేరమని ప్రకటించింది ఓమన్ ప్రభుత్వం. ఫోటోలు, వీడియోలు చూపిస్తూ సాయం కోరటాన్ని నేరంగా పరిగణిస్తామని గుర్తు చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో ఫండ్స్ రైజింగ్ కాన్సెప్టులు పెరుగుతున్న నేపథ్యంలో ఓమన్ ప్రభుత్వం ఈ హెచ్చరికలు జారీ చేసింది. నిజంగా ఎవరికైనా సాయం అవసరమై ఉంటే..వారు ఫండ్స్ వసూలు చేయటానికి తప్పనిసరిగా సంబంధిత మినిస్ట్రి నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని వివరించింది.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







