అనుమతి లేకుండా ఫండ్స్ కలెక్ట్ చేయటం నేరమని ప్రకటించిన ఓమన్
- July 15, 2020
మస్కట్:కుటుంబం దీన స్థితిలో ఉందని, తాము కష్టాలు అనుభవిస్తున్నామని జాలి క్రియేట్ చేస్తూ ఫండ్స్ వసూలు చేయటం తమ దేశంలో చట్టరిత్యా నేరమని ప్రకటించింది ఓమన్ ప్రభుత్వం. ఫోటోలు, వీడియోలు చూపిస్తూ సాయం కోరటాన్ని నేరంగా పరిగణిస్తామని గుర్తు చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో ఫండ్స్ రైజింగ్ కాన్సెప్టులు పెరుగుతున్న నేపథ్యంలో ఓమన్ ప్రభుత్వం ఈ హెచ్చరికలు జారీ చేసింది. నిజంగా ఎవరికైనా సాయం అవసరమై ఉంటే..వారు ఫండ్స్ వసూలు చేయటానికి తప్పనిసరిగా సంబంధిత మినిస్ట్రి నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని వివరించింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







