24 గంటల్లో కోవిడ్ మరణం నమోదు కాలేదు-షేక్ మొహమ్మద్
- July 15, 2020
యూఏఈ:యూఏఈలో కోవిడ్ మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కోవిడ్ కారణంగా ఒక్కరు కూడా చనిపోయలేదని ఆయన ప్రకటించారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ విశేష సేవల వల్లే ఇది సాధ్యమైందని ఆయన ప్రశంసించారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ తో పాటు..ప్రవాసీయుల నిబద్ధత కూడా కరోనా కట్టడికి దోహదం చేస్తోందని షేక్ మొహమ్మద్ కొనియాడుతూ ట్వీట్ చేశారు. ఇదే స్ఫూర్తితో అంతా ఒక్కటిగా కరోనా మహమ్మారిపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







