24 గంటల్లో కోవిడ్ మరణం నమోదు కాలేదు-షేక్ మొహమ్మద్
- July 15, 2020
యూఏఈ:యూఏఈలో కోవిడ్ మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కోవిడ్ కారణంగా ఒక్కరు కూడా చనిపోయలేదని ఆయన ప్రకటించారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ విశేష సేవల వల్లే ఇది సాధ్యమైందని ఆయన ప్రశంసించారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ తో పాటు..ప్రవాసీయుల నిబద్ధత కూడా కరోనా కట్టడికి దోహదం చేస్తోందని షేక్ మొహమ్మద్ కొనియాడుతూ ట్వీట్ చేశారు. ఇదే స్ఫూర్తితో అంతా ఒక్కటిగా కరోనా మహమ్మారిపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







