నిరసన వ్యక్తం చేసిన 12 మంది వలసదారుల అరెస్ట్
- July 15, 2020
కువైట్ సిటీ:నిరసన తెలిపే క్రమంలో సెక్యూరిటీ సిబ్బందిపై దూషణలకు దిగిన కారణంగా 12 మంది ఈజిప్టియన్ వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 60 మందికి పైగా వలసదారులు అబు ఫతైరాలోని మేన్ పవర్ డిపార్ట్మెంట్స్ వద్ద గుమికూడి, తమ వేతనాల విషయమై ఆందోళన చేశారు. కొన్ని నెలలుగా తమకు జీతాలు అందడంలేదని ఆందోళన చేశారు వలసదారులు. సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకుని, వలసదారులు గవర్నమెంట్ కాంట్రాక్టులతో పనిచేస్తున్నారనీ, వారికి సేలరీలు అందడంలేదని గుర్తించారు. కాగా, ముబారక్ అల్ కబీర్ గవర్నరేట్ బ్రిగేడియర్ జనరల్, ముబరక్ మర్జి బ్రిగేడియర్ జనరల్, వలసదారుల ఫిర్యాదుల్ని స్వీకరించారు. వారి సమస్యల్ని మ్యాన్ పవర్ అథారిటీకి తెలియజేస్తామని భరోసా ఇచ్చారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







