ప్రైవేట్ సెక్టార్ నుంచి గవర్నమెంట్ సెక్టార్కి వీసా బదిలీ బ్యాన్
- July 17, 2020
కువైట్ సిటీ: పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ అల్ మౌసా, వలసదారులకు సంబంధించి వీసాల్ని ప్రైవేట్ సెక్టార్ నుంచి గవర్నమెంట్ సెక్టార్కి ట్రాన్స్ఫర్ని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అల్ మౌసా, జులై 14న డెసిషన్ని విడుదల చేశారు. అఫీషియల్ గెజిట్లో ప్రచురణ తర్వాత ఇది అమల్లోకి వస్తుంది. అయితే, మూడు కేటగిరీల్ని బదిలీ నుంచి మినహాయించారు. కువైటీ పౌరుల్ని పెళ్ళి చేసుకున్నవారు, పిల్లలు, అలాగే భార్యలు ఓ కేటగిరీ కాగా, పాలస్తీనియన్ జాతీయులు ఇంకో కేటగిరీ. మూడో కేటగిరీలో మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన హెల్త్ ప్రొఫెషనల్స్ (మెడికల్ ప్రొఫెషన్ ప్రాక్టీస్కి సంబంధించి లైసెన్సు వుండాలి).
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







