ప్రైవేట్ సెక్టార్ నుంచి గవర్నమెంట్ సెక్టార్కి వీసా బదిలీ బ్యాన్
- July 17, 2020
కువైట్ సిటీ: పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ అల్ మౌసా, వలసదారులకు సంబంధించి వీసాల్ని ప్రైవేట్ సెక్టార్ నుంచి గవర్నమెంట్ సెక్టార్కి ట్రాన్స్ఫర్ని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అల్ మౌసా, జులై 14న డెసిషన్ని విడుదల చేశారు. అఫీషియల్ గెజిట్లో ప్రచురణ తర్వాత ఇది అమల్లోకి వస్తుంది. అయితే, మూడు కేటగిరీల్ని బదిలీ నుంచి మినహాయించారు. కువైటీ పౌరుల్ని పెళ్ళి చేసుకున్నవారు, పిల్లలు, అలాగే భార్యలు ఓ కేటగిరీ కాగా, పాలస్తీనియన్ జాతీయులు ఇంకో కేటగిరీ. మూడో కేటగిరీలో మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన హెల్త్ ప్రొఫెషనల్స్ (మెడికల్ ప్రొఫెషన్ ప్రాక్టీస్కి సంబంధించి లైసెన్సు వుండాలి).
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







