జులై 23 నుంచి అంతర్జాతీయ విమానాలు
- July 17, 2020
ఇరాక్ ఎయిర్ పోర్ట్స్, అంతర్జాతీయ విమానాలకు జులై 23 నుంచి ఆహ్వానం పలకనున్నాయి. కరోనా వైరస్ తర్వాత క్రమక్రమంగా ఆంక్షల్ని సడలిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ కమర్షియల్ విమానాలకు వెసులుబాటు కల్పించనుండడం గమనార్హం. ఇరాకీ కుర్దిస్తాన్ రీజియన్కి కూడా ఈ సడలింపు వర్తిస్తుంది. ఇరాకీ సివిల్ ఏవియేషన్ అథారిటీ, మార్చి నెలలో కమర్షియల్ ప్యాసింజర్ విమానాల రాకపోకల్ని నిలిపివేసింది కరోనా నేపథ్యంలో. కాగా, అంతర్జాతీయ విమానాలకు అనుమతిచ్చినప్పటికీ, అవసరమైన ముందస్తు జాగ్రత చర్యలు, నిబంధనలు తప్పవని పేర్కొన్నారు అధికారులు. కాగా, రాత్రి 9.30 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







