అమర్నాథ్ యాత్రపై ఉగ్రవాదుల గురి: కమాండర్వీ ఎస్ ఠాకూర్
- July 17, 2020
హిందువులకు గొప్ప పుణ్యతీర్థమైన అమర్నాథ్ ఆలయంపై తీవ్రవాదులు దృష్టి సారించినట్లు సైన్యం చెబుతోంది. అమర్నాథ్ యాత్రకోసం వెళ్లే యాత్రికులే లక్షంగా దాడులకు తెగబడే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం అందిందని పేర్కొంది. మరో 4 రోజుల్లో యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో జాతీయ రహదారి-44 పైనే తీవ్రవాదులు గురిపెట్టినట్లు సెక్టార్-2 కమాండర్, బ్రిగేడియర్ వీఎస్ ఠాకూర్ తెలిపారు. ఈ మార్గం నుంచే యాత్రికులు ఉత్తర ప్రాంతాలకు చేరుకుంటారని, అందువల్ల ఈ ప్రాంతమే అత్యంత ప్రాధాన్యమైందని వివరించారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి-44 మొత్తం పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని, అమర్నాథ్ యాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రక్షణ కల్పిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?