అమర్నాథ్ యాత్రపై ఉగ్రవాదుల గురి: కమాండర్వీ ఎస్ ఠాకూర్
- July 17, 2020
హిందువులకు గొప్ప పుణ్యతీర్థమైన అమర్నాథ్ ఆలయంపై తీవ్రవాదులు దృష్టి సారించినట్లు సైన్యం చెబుతోంది. అమర్నాథ్ యాత్రకోసం వెళ్లే యాత్రికులే లక్షంగా దాడులకు తెగబడే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం అందిందని పేర్కొంది. మరో 4 రోజుల్లో యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో జాతీయ రహదారి-44 పైనే తీవ్రవాదులు గురిపెట్టినట్లు సెక్టార్-2 కమాండర్, బ్రిగేడియర్ వీఎస్ ఠాకూర్ తెలిపారు. ఈ మార్గం నుంచే యాత్రికులు ఉత్తర ప్రాంతాలకు చేరుకుంటారని, అందువల్ల ఈ ప్రాంతమే అత్యంత ప్రాధాన్యమైందని వివరించారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి-44 మొత్తం పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని, అమర్నాథ్ యాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రక్షణ కల్పిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







