ఆపరేషన్ షేర్ కోసం ఎదురుచూస్తోన్న ఎయిర్లైన్స్
- July 18, 2020
కువైట్ సిటీ: కువైట్ ఎయిర్ వేస్, కువైట్ అతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకల్ని అనుమతించనుంది. ఆగస్ట్ 1 నుంచి రోజూ 10,000 మంది ప్రయాణీకులు 100 విమానాలకు అవకాశం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్లైన్స్ తమ ‘ఆపరేషనల్ షేర్’ గురించి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ విషయమై అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాతీయ రాకపోకల్ని కువైట్ బంద్ చేసిన విషయం విదితమే. రానున్న రోజుల్లో ఆపరేషన్స్కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







