దుబాయ్:ఎమిరేట్స్ లోటో వీక్లి ర్యాఫిల్ డ్రా ఈ ఏడాది ఆఖరికి వాయిదా
- July 18, 2020
దుబాయ్:తొలి ఫత్వా అనుమతి పొందిన లక్కీ డ్రా నిర్వాహకులు తమ వినియోగదారుల కోసం కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రతి వారం నిర్వహించే లక్కీ డ్రాను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో తిరిగి డ్రా నిర్వహణ ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే..తిరిగి డ్రా నిర్వహించే అంశంపై ఎమిరేట్స్ లోటో నిర్వాహకులు ఎలాంటి స్పష్టమైన తేది ప్రకటించలేదు. ఇక ఈ వారానికి సంబంధించి లక్కీ డ్రా టికెట్లను ఖరీదు చేసిన కస్టమర్లకు డబ్బులను తిరిగి ఇవ్వనున్నట్లు మాత్రం వెల్లడించారు. అయితే..ఎమిరేట్స్ లోటో లక్కీ డ్రాను మరింత సమర్ధవంతంగా, వినియోదారులకు సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా రూపుదిద్దేందుకు ప్రస్తుతానికి డ్రాలను వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







