కోవిడ్-19 నుంచి కోలుకుంటున్న వారు ప్లాస్మా డొనేట్ చేయాలి:సీపీ సజ్జనార్
- July 18, 2020
హైదరాబాద్:కరోనా నుంచి కోలుకుంటున్న వారు ప్లాస్మా డొనేట్ చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ మహమ్మారి రోగనిరోదక శక్తిపై ప్రభావం చూపిస్తుందని అన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు స్వచ్చందంగా ప్లాస్మా దానం చేయాలని.. దీంతో, ఇద్దరు కరోనా రోగులను కాపాడొచ్చని తెలిపారు. చాలా మంది పోలీసులు కరోనా నుంచి కోలుకుంటున్నారని.. అందులో చాలా మంది ప్లాస్మా దానం చేస్తున్నారిని తెలిపారు. కోలుకుంటున్న ప్రతీ ఒక్కరూ ప్లాస్మా దానం చేయాలని.. దీంతో మూడు కుటుంబాలను ఆదుకున్న వాళ్లం అవుతామని అన్నారు. ఎవరైనా ప్లాస్మా ఇవ్వాలనుకున్నవారు 9490617440 నెంబర్కు సమాచారం ఇవ్వాలని సీపీ సజ్జనార్ సూచించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?