ఒమన్:వలసదారుల వర్క్ వీసా ఫీజు తగ్గింపుపై ప్రకటన
- July 20, 2020
మస్కట్: వలసదారుల వర్క్ వీసా ఫీజు తగ్గింపుకి సంబంధించి సోషల్ మీడియాలో కన్పిస్తోన్న కథనాలపై గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ ఓ ప్రకటన జారీ చేసింది. ఈ తగ్గింపు కొన్ని కేటగిరీలకు మాత్రమే వర్తిస్తుందని అన్నారు. వలసదారుల వర్క్ ఫోర్స్ కార్డులకు సంబంధించి రెన్యువల్ ఫీజుని 301 ఒమన్ రియాల్స్ నుంచి 201 ఒమన్ రియాల్స్కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒమనీయుల సంఖ్యతో సంబంధం లేకుండా నేషనల్ వర్క్ ఫోర్స్ కలిగిన ఇన్స్టిట్యూషన్స్, కంపెనీలు అలాగే, పబ్లిక్ అథారిటీ ఫర్ సోషల్ ఇన్స్యూరెన్స్ వద్ద ఎంప్లాయర్స్గా రిజిస్టర్ అయిన ఎస్ంఇలకు సంబంధించి ఇది వర్తిస్తుందని గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ పేర్కొంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







