ఇద్దరు మోసగాళ్ళకు ఆరేళ్ళ జైలు శిక్ష
- July 20, 2020
యూ.ఏ.ఈ:అబుధాబి క్రిమినల్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్, ఇద్దరు ఆసియా జాతీయుల్ని మోసం కేసులో దోషులుగా తేల్చింది. కౌంటర్ఫిట్ కరెన్సీని కలిగి వున్నారనే అభియోగాలు వీరిపై మోపబడ్డాయి. ఫేక్ యూరో నోట్స్ని అబుదాబీలోని ఓ మనీ ఎక్స్ఛేంజ్లో మార్చేందుకు యత్నిస్తుండగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. 1,000 యూరోలను నిందితుడు మార్చగా, సదరు మనీ ఎక్స్ఛేంజ్ 41,000 దిర్హామ్ లను అతనికి ఇవ్వడం జరిగింది. అయితే, అవి ఫేక్ యూరోలుగా గుర్తించిన సదరు మనీ ఎక్స్ఛేంజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులకు ఆరేళ్ళ జైలు శిక్షతోపాటుగా 200,000 దిర్హావ్ుల జరీమానా కూడా విధించింది న్యాయస్థానం. జైలు శిక్ష పూర్తయ్యాక ఇద్దర్నీ దేశం నుంచి డిపోర్ట్ చేస్తారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







