లైసెన్స్ లేకుండా ఆయిల్ ఉత్పత్తుల విక్రయం: నలుగురి అరెస్ట్
- July 20, 2020
మనామా:నలుగురు వ్యక్తులు, ఆయిల్ ఉత్పత్తుల్ని ఎలాంటి లైసెన్స్ లేకుండా విక్రయిస్తున్న కారణంగా అరెస్ట్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ విషయాన్ని ధృవీకరించింది. క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఈ అరెస్టుల్ని రిపోర్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఓ కేసులో ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగిందనీ, సిట్రాలోని ఓ ఫామ్ హౌస్లో డీజిల్ని విక్రయించేందుకు నిందితులు యత్నించారనీ అధికారులు వివరించారు. మరో ఇద్దరు వ్యక్తుల్ని తమ వాహనాల నుంచి డీజిల్ని అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







