జులై 25 నుంచి పూర్తి లాక్డౌన్
- July 21, 2020
మస్కట్: కోవిడ్-19 సుప్రీం కమిటీ, జులై 25 నుంచి ఆగస్ట్ 8వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ని సుల్తానేట్లోని పలు గవర్నరేట్స్లో అమలు చేయనున్నట్లు పేర్కొంది. పబ్లిక్ ప్లేస్లలో ప్రజల మూమెంట్ని తగ్గించేందుకు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాటిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్స్ అలాగే చెక్పాయింట్స్ ఎప్పటికప్పుడు ప్రజల మూమెంట్ని మిగతా సమయాల్లో లోతుగా పరిశీలిస్తాయి. అన్ని రకాలైన గేదరింగ్స్పైనా ఆంక్షలు కొనసాగుతాయి. ఈద్ ప్రేయర్స్, ట్రెడిషనల్ ఈద్ మార్కెట్స్, గ్రీటింగ్ గేదరింగ్స్, గ్రూప్ సెలబ్రేషన్స్ వంటివాటిపై నిషేధం విధించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?