జులై 25 నుంచి పూర్తి లాక్డౌన్
- July 21, 2020
మస్కట్: కోవిడ్-19 సుప్రీం కమిటీ, జులై 25 నుంచి ఆగస్ట్ 8వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ని సుల్తానేట్లోని పలు గవర్నరేట్స్లో అమలు చేయనున్నట్లు పేర్కొంది. పబ్లిక్ ప్లేస్లలో ప్రజల మూమెంట్ని తగ్గించేందుకు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాటిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్స్ అలాగే చెక్పాయింట్స్ ఎప్పటికప్పుడు ప్రజల మూమెంట్ని మిగతా సమయాల్లో లోతుగా పరిశీలిస్తాయి. అన్ని రకాలైన గేదరింగ్స్పైనా ఆంక్షలు కొనసాగుతాయి. ఈద్ ప్రేయర్స్, ట్రెడిషనల్ ఈద్ మార్కెట్స్, గ్రీటింగ్ గేదరింగ్స్, గ్రూప్ సెలబ్రేషన్స్ వంటివాటిపై నిషేధం విధించారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..







