భారత్లో 12లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు
- July 22, 2020
భారత్లో గడిచిన 24 గంటల్లో 37,724 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,92,915కు చేరిందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అయితే, ఇప్పటివరకూ 7,53,050 మంది కరోనా నుంచి కోలుకోగా.. 4,11,133 చికిత్స పొందుతున్నారు. కరోనా మహమ్మారి ఒక్కరోజులోనే 648 మందిని బలికొంది. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 28,732కి చేరింది. కాగా మహరాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అక్కడ మూడులక్షల మార్కును దాటాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!