మే 29న పండగ చేసుకుందాం అంటున్న రామ్...
- May 24, 2015
రామ్ , రకుల్ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ జంటగా రాబోతున్న చిత్రం 'పండగ చేస్కో'. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా , పరుచూరి కిరీటి నిర్మాత. తాజాగా చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు చిత్ర నిర్మాత. ఈ నెల 29 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎప్పుడో ఆడియో లంచ్ జరుపుకున్న ఈ చిత్రం డబ్బింగ్ కార్య క్రమాలు లేట్ కావడం తో చిత్ర విడుదల ఆలస్యం అయ్యింది. తమన్ అందించిన మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోవడం లో విఫలం అయ్యింది. పూర్తి ఫ్యామిలీ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా రామ్ కు పెద్ద హిట్ అవుతుందని చిత్ర యూనిట్ గట్టి నమ్మకం తో ఉన్నారు. ఈ మద్య రామ్ వరుస ఫ్లాప్స్ తో సతమవుతున్న సంగతి తెల్సిందే.. ఎలాయిన ఈ చిత్రం సక్సెస్ అయి రామ్ కు మళ్లీ బ్రేక్ ఇవ్వాలని కోరుకుందాం..
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









