మే 29న పండగ చేసుకుందాం అంటున్న రామ్...
- May 24, 2015
రామ్ , రకుల్ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ జంటగా రాబోతున్న చిత్రం 'పండగ చేస్కో'. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా , పరుచూరి కిరీటి నిర్మాత. తాజాగా చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు చిత్ర నిర్మాత. ఈ నెల 29 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎప్పుడో ఆడియో లంచ్ జరుపుకున్న ఈ చిత్రం డబ్బింగ్ కార్య క్రమాలు లేట్ కావడం తో చిత్ర విడుదల ఆలస్యం అయ్యింది. తమన్ అందించిన మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోవడం లో విఫలం అయ్యింది. పూర్తి ఫ్యామిలీ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా రామ్ కు పెద్ద హిట్ అవుతుందని చిత్ర యూనిట్ గట్టి నమ్మకం తో ఉన్నారు. ఈ మద్య రామ్ వరుస ఫ్లాప్స్ తో సతమవుతున్న సంగతి తెల్సిందే.. ఎలాయిన ఈ చిత్రం సక్సెస్ అయి రామ్ కు మళ్లీ బ్రేక్ ఇవ్వాలని కోరుకుందాం..
తాజా వార్తలు
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?







