మే 29న పండగ చేసుకుందాం అంటున్న రామ్...
- May 24, 2015
రామ్ , రకుల్ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ జంటగా రాబోతున్న చిత్రం 'పండగ చేస్కో'. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా , పరుచూరి కిరీటి నిర్మాత. తాజాగా చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు చిత్ర నిర్మాత. ఈ నెల 29 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎప్పుడో ఆడియో లంచ్ జరుపుకున్న ఈ చిత్రం డబ్బింగ్ కార్య క్రమాలు లేట్ కావడం తో చిత్ర విడుదల ఆలస్యం అయ్యింది. తమన్ అందించిన మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోవడం లో విఫలం అయ్యింది. పూర్తి ఫ్యామిలీ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా రామ్ కు పెద్ద హిట్ అవుతుందని చిత్ర యూనిట్ గట్టి నమ్మకం తో ఉన్నారు. ఈ మద్య రామ్ వరుస ఫ్లాప్స్ తో సతమవుతున్న సంగతి తెల్సిందే.. ఎలాయిన ఈ చిత్రం సక్సెస్ అయి రామ్ కు మళ్లీ బ్రేక్ ఇవ్వాలని కోరుకుందాం..
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







