నివాసితులందరికీ ఉచిత కోవిడ్-19 పరీక్షలు
- July 23, 2020
అజ్మన్:అజ్మన్ నివాసితులు కరోనా వైరస్ (కోవిడ్ 19) పరీక్షల్ని జులై 23 నుంచి ప్రత్యేక కేంద్రం వద్ద చేయించుకోవడానికి వీలు కల్పిస్తున్నారు. అల్ బయిత్ మెతవ్వాహిద్ హాల్లో రోజుకి 2,000 మందికి ఈ పరీక్షల్ని నిర్వహిస్తారు. అజ్మన్ మెడికల్ జోన్ డైరెక్టర్ హమాద్ తారిం అల్ షామ్సి మాట్లాడుతూ, అన్ని ప్రాంతాలవారికీ అందుబాటులో వుండేలా ఈ కేంద్రాన్ని నిర్ణయించినట్లు చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇది తెరచి వుంటుంది. ఉచితంగా ఎక్కువమందికి పరీక్షలు చేయడంలో అబుధాబి, షార్జాలను అజ్మన్ అనుసరిస్తోంది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విషయంలో యూఏఈ ఆదర్శంగా నిలుస్తోంది. యూఏఈలో ఇప్పటికే 4.5 మిలియన్ కరోనా టెస్టులు చేసింది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







