లాక్డౌన్పై సుప్రీం కమిటీ స్పష్టత
- July 23, 2020
మస్కట్: సుప్రీం కమిటీ నిర్ణయం నేపథ్యంలో లాక్డౌన్పై కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 25 జులై శనివారం రాత్రి 7 గంటల నుంచి 8 ఆగస్ట్ శనివారం వరకు పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమల్లో వుంటుంది. గవర్నరేట్స్ మధ్య ప్రజల మూమెంట్పై ఆంక్షలు వుంటాయి. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్ని పబ్లిక్ ప్లేస్లు షాప్లు మూసివేసి వుంటాయి.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







