ఆదాయపు పన్ను జారీపై చర్చ జరగలేదు
- July 23, 2020
రియాద్: ఆదాయపు పన్ను జారీ అనే చర్చ జరగలేదని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. క్యాబినెట్లో కావొచ్చు, ప్రభుత్వానికి సంబంధించి ఏ విభాగంలో కావొచ్చు ఈ విషయమై చర్చ జరగలేదని స్పష్టం చేసింది. ఫైనాన్స్ మినిస్టర్ పేరుని కోట్ చేస్తూ ప్రచారంలో వున్న ఓ వార్తపై సౌదీ అధికార యంత్రాంగం ఈ మేరకు స్పష్టతనిచ్చింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







