పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ ఫ్రెండ్లీ పట్రోల్
- July 23, 2020
దుబాయ్ పోలీస్, పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ ఫ్రెండ్లీ పట్రోల్ సర్వీస్ని ప్రారంభించింది. అవసరమైన అన్ని టెక్నికల్ ఎక్విప్మెంట్స్తోపాటు స్మార్ట్ సర్వీసెస్ని కూడా పొందుపరిచారు. మొట్టమొదటి పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ ఫ్రెండ్లీ పట్రోల్ ని ప్రారంభించడం ఆనందంగా వుందని దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి అభిప్రాయపడ్డారు. ఆయన చేతుల మీదుగా ఈ పట్రోల్ ని ప్రారంభించారు. ఈ వాహనంలో ఫోల్డబుల్ ఎలివేటర్స్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వినికిడి సమస్య వున్నవారికోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







