పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ ఫ్రెండ్లీ పట్రోల్
- July 23, 2020
దుబాయ్ పోలీస్, పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ ఫ్రెండ్లీ పట్రోల్ సర్వీస్ని ప్రారంభించింది. అవసరమైన అన్ని టెక్నికల్ ఎక్విప్మెంట్స్తోపాటు స్మార్ట్ సర్వీసెస్ని కూడా పొందుపరిచారు. మొట్టమొదటి పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ ఫ్రెండ్లీ పట్రోల్ ని ప్రారంభించడం ఆనందంగా వుందని దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి అభిప్రాయపడ్డారు. ఆయన చేతుల మీదుగా ఈ పట్రోల్ ని ప్రారంభించారు. ఈ వాహనంలో ఫోల్డబుల్ ఎలివేటర్స్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వినికిడి సమస్య వున్నవారికోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







