ఏపీలో కరోనా విజృంభణ.. .
- July 23, 2020
అమరావతి:ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రంగా విరుచుకుపడుతుంది. ప్రతీరోజు వేలలో కేసుల సంఖ్య పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 7,998 మందికి కరోనా సోకిందని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 72,711కి చేరింది. ఇందులో 37,555 మంది కరోనా నుంచి కోలుకోగా.. 34,272మంది ఇంకా చికిత్స పోందుతున్నారు. అయితే, గడిచిన 24 గంట్లో 61 మంది మృతి చెందగా.. కరోనా మరణాలు 884కి చేరాయి. కాగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 14,93,879 శాంపిల్స్ను పరీక్షించడం జరిగింది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







